నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం ...
దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ...
ఆస్తి తగాదాల విషయంలో మనవళ్ల చేతిలో ఓ వృద్ధుడు హత్యకు గురైన సంఘటన ఆదివారం హనుమకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగుదేశం అజర్బైజాన్, ఇరాన్లోని తూర్పు ...
విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు.
రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్లకు జబ్బు చేసింది. రాష్ట్ర ...
ఒక్క కేజ్రీవాల్ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ...
తెలుగుదేశం పార్టీలో చేరిన తండ్రీ కొడుకులపై వైసీపీ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. అయిన వాళ్లని కూడా చూడకుండా వెంటబడికర్రలతో ...
షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల అడ్మిషన్లు 2014 నుంచి 2022వ సంవత్సరం నాటికి 44 శాతం పెరిగాయని జాతీయ వెనుకబడిన తరగతుల ...
రిలయన్స్ ఇండ స్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) దేశీయ మార్కెట్లో తన విమాన ఇంధన (ఏటీఎఫ్) సామ్రాజ్యాన్ని విస్తరించాలని ...
ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేయకూడదంటూ విద్యార్థులకు చెప్పిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడ్ని అరెస్టు చేసినట్టు బిహార్ రాష్ట్ర ...
ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్లో నాణ్యత లేని సోం పాపిడి విక్రయిస్తున్నందుకు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సంస్థ అసిస్టెంట్ ...